బరువు తగ్గాలని కోరుకునే వారికి ఆరోగ్య నిపుణులు కీలక సూచనలు అందిస్తున్నారు. మనం ఎంత తింటున్నామనే దానికంటే, ఎప్పుడు తింటున్నామనేది కూడా అంతే ముఖ్యమని వారు చెబుతున్నారు. ఉదయం టిఫిన్ను దాటవేయడం ఎంత ప్రమాదకరమో, రాత్రి...
ప్రపంచంలోనే అత్యధిక టెర్రరిస్టులు పాకిస్తాన్లోనే ఉన్నారని జమ్మూ అండ్ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులామ్ నబీ ఆజాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బహ్రెయిన్లో అఖిలపక్ష ఎంపీల బృందంతో పర్యటిస్తున్న ఆయన, పాకిస్తాన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు....