తమిళనాడులో రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం (MNM) పార్టీ అధ్యక్షుడు కమలహాసన్కు త్వరలో డీఎంకే నుంచి రాజ్యసభ సీటు ఇవ్వనున్నట్లు విశ్వసనీయ సమాచారం. గత ఏడాది మార్చిలో...
ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు దారుల కోసం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 1 నుంచి బియ్యం, పంచదార, ఇతర నిత్యావసర రేషన్ సరుకులను రేషన్ షాపుల్లో నుంచే నేరుగా పంపిణీ చేయనున్నట్టు...