ఇరాన్కు వెళ్లిన ముగ్గురు భారతీయులు అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. మే 1న టెహ్రాన్కు చేరుకున్న ఈ ముగ్గురు అప్పటి నుంచి కనిపించకుండా పోయారని వారి కుటుంబ సభ్యులు తెలిపినట్లు ఇరాన్లోని భారత రాయబార కార్యాలయం...
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పార్టీ నాయకుడు వర్ల రామయ్య మహానాడు వేదికగా ప్రకటించారు. ఈ ఎన్నికతో చంద్రబాబు నాయుడు తన నాయకత్వ స్థానాన్ని మరింత...