తెలంగాణ ప్రభుత్వం గ్రామ పాలనాధికారుల (GPO) ఎంపిక ప్రక్రియకు సంబంధించిన ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 10,954 పోస్టుల కోసం నిర్వహించిన ఈ ఎంపిక ప్రక్రియలో 3,550 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎంపికైన...
తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆధ్వర్యంలో కడప జిల్లాలో నిర్వహించిన మహానాడు కార్యక్రమం అత్యంత విజయవంతంగా ముగిసినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలు, కార్యకర్తల ప్రయత్నాలను శ్లాఘించారు. టీడీపీ...