ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యవసాయం వైపు అడుగులు వేశారు. చిన్నప్పటి నుంచి వ్యవసాయం పట్ల తనకు ఎంతో ఇష్టం ఉందని, అందుకే ఈ రంగంలో చురుకుగా పాల్గొంటున్నానని ఆయన తెలిపారు....
రాజస్థాన్ రాయల్స్ యువ క్రికెటర్, క్రికెట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిశారు. పట్నా విమానాశ్రయంలో జరిగిన ఈ సమావేశంలో వైభవ్ తన కుటుంబంతో కలిసి ప్రధాని మోదీతో ముచ్చటించారు....