ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ, గుంటూరు నగరంతో పాటు గుంటూరు జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో గురువారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఈ...
ఏషియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025లో తెలంగాణకు చెందిన అథ్లెట్ నందిని అగసర మహిళల హెప్టాథ్లాన్ 800 మీటర్ల ఈవెంట్లో స్వర్ణ పతకం సాధించి రాష్ట్రానికి గర్వకారణమైంది. సికింద్రాబాద్కు చెందిన ఈ యువ అథ్లెట్, చైనాకు చెందిన...