ఐపీఎల్ ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ భారీ స్కోర్ సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసిన ముంబై, గుజరాత్కు సవాల్ విసిరింది. ఈ...
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తన సొంత పార్టీపై షాకింగ్ వ్యాఖ్యలు చేసి సంచలనం సృష్టించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ ఖరారు చేస్తుందని ఆయన ఆరోపించారు. గత ఎన్నికల్లోనూ ఇదే తరహా వైఖరి...