ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం రూ.1600 కోట్ల వ్యయంతో రేషన్ వాహనాలు ఏర్పాటు చేసినప్పటికీ, ప్రజలకు సరుకులు సకాలంలో అందక ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. రేషన్ వాహనం...
మలక్పేట – చాదర్ఘాట్ ప్రధాన రహదారిపై డ్రైనేజీ ఓవర్ఫ్లో కారణంగా భారీ ట్రాఫిక్ జామ్ సమస్య ఏర్పడింది. ఈ ప్రాంతంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీ వ్యవస్థలో లీకేజీ కారణంగా రోడ్డుపై నీరు చేరడంతో...