అమరావతి: జూన్ 5వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోటి మొక్కలు నాటే భారీ కార్యక్రమాన్ని చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ...
హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో మిస్ వరల్డ్ 2025 ఫైనల్ పోటీలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 110కి పైగా దేశాల నుంచి వచ్చిన సుందరీమణులు విశ్వసుందరి కిరీటం కోసం పోటీపడుతున్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్కు...