ఆంధ్రప్రదేశ్లోని తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొంత తగ్గినట్లు సమాచారం. శ్రీవారి సర్వదర్శనం కోసం టోకెన్లు లేని భక్తులు 29 కంపార్ట్మెంట్లలో వేచి ఉంటూ, సుమారు 12 గంటల సమయంలో దర్శనం పూర్తి చేసుకుంటున్నారు....
ఇంగ్లండ్ లయన్స్తో జరిగిన మ్యాచ్లో ఇండియా-ఎ బౌలర్ ముకేశ్ కుమార్ జెర్సీ నంబర్ 18 ధరించి ఆడటం విరాట్ కోహ్లి అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది. దిగ్గజ క్రికెటర్ విరాట్ కోహ్లి జెర్సీ నంబర్తో ఇతర ఆటగాళ్లు...