గుంటూరు: గుంటూరు కలెక్టరేట్ వద్ద మాజీ మంత్రి అంబటి రాంబాబు పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. వైసీపీ నాయకులు ‘వెన్నుపోటు దినం’ పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రయత్నించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు కలెక్టరేట్...
వేసవి కాలం ముగిసే సమయంలో ఉప్పల్, బోడుప్పల్, కుషాయిగూడ ప్రాంతాల్లోని మార్కెట్లలో పచ్చడి మామిడికాయలకు డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఉప్పల్ పెద్ద మార్కెట్లో ఈ కాయలు రూ.100కు ఐదు కాయల చొప్పున విక్రయిస్తున్నారు. కాయల పరిమాణం...