హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ఈ నెల 8వ తేదీన జరగనున్న చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం కోసం అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను...
హైదరాబాద్ నగరవ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం పంపిణీ కొనసాగుతోంది. ఈ పంపిణీలో భాగంగా మూడు నెలలకు సరిపడా సన్న బియ్యంతో పాటు, ఒక్కో రేషన్ కార్డుపై 5 కిలోల గోధుమలను కూడా అందిస్తున్నట్లు...