బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన దురదృష్టకరమైన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆర్సీబీ విక్టరీ ర్యాలీ సందర్భంగా జరిగిన ఈ ఘటనలో పది మంది...
ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహం పెరుగుతోంది. బుధవారం సాయంత్రం నాటికి జలాశయంలో నీటి మట్టం 834.60 అడుగులకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నీటి మట్టం...