జమ్మూ కాశ్మీర్లోని చినాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ అద్భుతమైన వంతెన ఉదంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్లో భాగంగా నిర్మితమైంది. ఈ వంతెనపై తొలిసారిగా కట్రా-కశ్మీర్...
హైదరాబాద్లో బక్రీద్ పండుగ సందర్భంగా మేకలు, పొటేళ్లు, మేక పోతుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ముఖ్యంగా మెహదీపట్నం పరిధిలోని టోలిచౌకి, నానల్నగర్, రేతిబౌలి, జియాగూడ వంటి ప్రాంతాల్లో ఈ విక్రయాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వీటిలో పొడవైన...