హైదరాబాద్లోని దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై శుక్రవారం మధ్యాహ్నం ఒక ఆకస్మిక అగ్ని ప్రమాదం సంభవించింది. రన్నింగ్లో ఉన్న ఒక కారు ఇంజిన్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్రమత్తమైన కారులోని ప్రయాణికులు...
ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని గణనీయంగా పెంచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం బలమైన ప్రణాళికలు రూపొందించింది. ఈ లక్ష్య సాధనలో భాగంగా, నీతి ఆయోగ్ మరియు ISEG ఫౌండేషన్తో రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ఒప్పందం...