హైదరాబాద్ నగరంలో బక్రీద్ పండగ సందడి ఊపందుకుంది. ఖుర్బానీ కోసం ముస్లిం సోదరులు సన్నాహాలు చేస్తున్నారు. నగరంలోని మలక్పేట్, సైదాబాద్, పాతబస్తీ ప్రాంతాల్లో ఇప్పటికే పొట్టేళ్ల స్టాళ్లు విరివిగా ఏర్పాటయ్యాయి. రేపు బక్రీద్ పండగ కావడంతో...
తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలోని తుర్కపల్లి మండలం తిర్మలాపూర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన నియోజకవర్గంలో ₹1051.45 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ...