ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఒక భీకర ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత మైలారపు ఆడేళ్లు మృతి చెందినట్లు భద్రతా బలగాలు ప్రకటించాయి. ఈ నేతపై రూ.25 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బీజాపూర్ జిల్లాలోని...
ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల్లో కీలక ముందడుగు పడింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 16,347 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించినట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఇకపై ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహించి, టీచర్ ఉద్యోగాలను...