మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, ఈ ఏడాది జరగనున్న బిహార్ ఎన్నికల్లో కూడా ఇదే తరహా కుట్రలు పునరావృతమవుతాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికల కమిషన్ ప్యానల్ ఎంపికలో...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట ఆలయం సంబంధిత అభివృద్ధి పనులపై కీలక ప్రకటనలు చేశారు. భక్తులు భక్తితో పిలుచుకునే యాదగిరిగుట్ట పేరును మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ‘యాదాద్రి’గా మార్చారని విమర్శిస్తూ, భక్తుల ఆకాంక్షల మేరకు...