దేశవ్యాప్తంగా కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి, ఆందోళనకర పరిస్థితిని సృష్టిస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 391 కరోనా కేసులు నమోదైనట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,755కు చేరుకుంది....
చైనాలో ‘మ్యాన్ మమ్స్’ అనే పేరుతో ఓ వింత ట్రెండ్ వేగంగా పాపులర్ అవుతోంది. ఈ ట్రెండ్లో భాగంగా, అమ్మాయిలు అబ్బాయిలకు డబ్బులిచ్చి హగ్ చేసుకుంటున్నారు. ఒత్తిడి, ఆందోళనలతో సతమతమవుతున్న మహిళలు మానసిక ప్రశాంతత మరియు...