ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నేతలైన వల్లభనేని వంశీ, కాకాణి గోవర్ధన్ రెడ్డి, పోసాని కృష్ణమురళీ తదితరులు అరెస్టయ్యారు. సాధారణంగా రాజకీయ నాయకుల అరెస్టులు జరిగితే ప్రజలు సానుభూతితో “అయ్యో” అని...
తెలుగు సినీ పరిశ్రమలో (టాలీవుడ్) నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు 30 మంది సభ్యులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ కమిటీకి తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు భరత్ భూషణ్ ఛైర్మన్గా...