పంజాబ్కు చెందిన యూట్యూబర్ జస్బీర్ సింగ్ పాకిస్థాన్ తరపున గూఢచర్యం చేస్తూ పట్టుబడిన కేసులో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో పోలీసుల విచారణలో జస్బీర్ ఆరు సార్లు పాకిస్థాన్కు వెళ్లినట్లు తేలింది. అక్కడ అతను...
ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) విప్లవానికి నాయకత్వం వహించేందుకు సమాయత్తమవుతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రాష్ట్రంలో బలమైన ఏఐ వ్యవస్థను నిర్మించే దిశగా కీలక చర్యలు చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ...