తెలంగాణ మంత్రివర్గ విస్తరణపై ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో, ముగ్గురు కొత్త మంత్రుల పేర్లు బయటికి వచ్చాయని సమాచారం. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాల సామాజిక వర్గం నుంచి, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాదిగ...
న్యూఢిల్లీ, జూన్ 7, 2025: భారత ప్రభుత్వం తొలిసారిగా డిజిటల్ విధానంలో జనగణన చేపట్టనున్నట్లు ప్రకటించింది. 2027 మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా జనగణన ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈసారి జనగణనతో పాటు కులగణన కూడా...