తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని, టెర్రాసిస్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఫీల్డ్ స్టాఫ్ను అధికారికంగా భూభారతి కాంట్రాక్ట్ ఉద్యోగులుగా గుర్తించింది. ఇప్పటివరకు ప్రైవేట్ సంస్థ తరఫున ధరణి ఆపరేటర్లుగా ఉన్న సిబ్బందికి ఇప్పుడు ప్రభుత్వ గుర్తింపు...
ప్రధాన్ మంత్రి నరేంద్ర మోదీ ఇటీవలే జీఎస్టీ (వస్తు, సేవల పన్ను)లో కీలక మార్పులు చేసినట్లు ప్రకటించారు. గతంలో నాలుగు పన్ను శ్రేణులలో రెండింటిని తొలగించి 5% మరియు 18% పన్ను శ్రేణులే కొనసాగిస్తున్నట్లు చెప్పారు....