హైదరాబాద్ నగరంలో ఆషాఢ బోనాలను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ మేరకు మంత్రి కొండా సురేఖ మంగళవారం బోనాల సన్నాహాలపై రివ్యూ సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని...
ఆదిలాబాద్ జిల్లా, యపల్గూడలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు బడిబాట కార్యక్రమం చేపట్టిన ఉపాధ్యాయులకు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. స్థానికంగా ఓ సామాన్యుడు...