తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగానికి మరో మైలురాయి జోడించబడింది. గత ఏడాది రాష్ట్రానికి మంజూరైన ఏడు జవహర్ నవోదయ విద్యాలయాలకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఈ రోజు విడుదలయ్యాయి. ఈ కొత్త పాఠశాలలు భద్రాద్రి, జగిత్యాల,...
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం జనగణనతో పాటు కులగణన నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి స్పందించారు. ఈ నిర్ణయాన్ని చరిత్రాత్మక ముందడుగుగా అభివర్ణించిన...