జూన్ 21న విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో నిర్వహించనున్న యోగాంధ్ర-2025 కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానుండటంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బహుళ భద్రతా చర్యలు చేపట్టింది. ఈ వేదికపై ప్రధాని సమక్షంలో లక్షలాదిమంది యోగ...
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ, ఆవేదన వ్యక్తం చేశారు. “కేటీఆర్ వాడుతున్న...