ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరం ప్రారంభంతో కూకట్పల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో కిక్కిరిసిపోయింది. ఇప్పటికే భారీగా అడ్మిషన్లు పూర్తి కావడంతో, మరికొందరు ప్రాసెస్ కోసం వేచి చూస్తున్నారని కళాశాల ప్రిన్సిపల్ వెంకటయ్య తెలిపారు. గతేడాదితో పోలిస్తే...
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, భారత్ ఎటువైపు నిలుస్తుందన్న జాతీయ, అంతర్జాతీయ చర్చ ప్రారంభమైంది. 1950ల నుంచే భారత్ ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వస్తోంది. వాణిజ్య సంబంధాల్లో ఇరాన్ కీలక...