వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని బెంగళూరు విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్నారు. ఆయన కొలంబోకి ప్రయాణించేందుకు బయల్దేరగా, ఇప్పటికే జారీ చేసిన లుకౌట్ నోటీసుల నేపథ్యంలో పోలీసులు ఆయనను విమాన ప్రయాణం నుంచి...
ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా భారీ మిస్సైల్ దాడికి తెగబడ్డది. నేడు జరిగిన ఈ ఘటనలో కనీసం 14 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 55 మందికిపైగా గాయపడినట్లు ‘కీవ్ ఇండిపెండెంట్’ వార్తా సంస్థ తెలిపింది....