సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరుగుతున్న నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక మార్పులు అమలు చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న స్టేషన్ అభివృద్ధి, ఆధునీకరణ పనులను దృష్టిలో...
తెలంగాణ హైకోర్టు ప్రణయ్ పరువు హత్య కేసులో శ్రవణ్ కుమార్కు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. శ్రవణ్ కుమార్ వయసు, ఆరోగ్యం, ఇతర పరిస్థితులను బట్టి ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. ఏ షరతునైనా ఉల్లంఘించకూడదని...