ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నగరం త్వరలోనే ఐటీ రంగంలో కీలక కేంద్రంగా మారనుంది. ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ విశాఖలో ₹1,5822.98 కోట్ల విలువైన భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా...
తెలంగాణలోని ఫోన్ ట్యాపింగ్ కేసులో ముద్దాయిగా ఉన్న మాజీ పోలీస్ అధికారి ప్రభాకర్ రావు ఇవాళ మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. నిన్న సుమారు తొమ్మిది గంటలపాటు ప్రశ్నించినా, ఆయన సరైన సమాధానాలు ఇవ్వకుండా దాటవేసినట్లు...