హైదరాబాద్, అడ్డగుట్టకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ సుష్మ దుర్గం చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆమె భర్త అమృత్, అత్తమామలు, మరిది నుండి వరకట్న వేధింపులు ఎదుర్కొన్నట్లు మృతురాలి...
బిహార్లో జరిగిన ఒక దుర్ఘటనలో అవధ్ అస్సాం ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒక వ్యక్తి మరణించగా, నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బరౌనీ నుంచి కటిహార్కు ప్రయాణిస్తున్న అవధ్ అస్సాం ఎక్స్ప్రెస్, కటిహార్...