ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడికి మార్గం సుస్పష్టమైంది. దేశంలోనే అతిపెద్ద ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ (PCB) తయారీ కేంద్రాన్ని రాష్ట్రంలో నెలకొల్పేందుకు Syrma SGS Technology ముందుకు రావడంతో పరిశ్రమల రంగంలో కీలక అడుగు పడనుంది. ఈ...
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బెంగళూరు నుంచి చిత్తూరు పర్యటనకు ఇవాళ ఉదయం బయలుదేరారు. కొద్దిసేపట్లో ఆయన చిత్తూరు జిల్లాలో అడుగుపెట్టనున్నారు. ఈ పర్యటనలో భాగంగా బంగారుపాళెం మార్కెట్ యార్డును జగన్ పరిశీలించనున్నారు....