వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ బంగారుపాళ్యం పర్యటనలో అపశృతి తప్పింది. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు రావడంతో వైసీపీ నేతలు రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తీవ్ర అసౌకర్యం కలిగింది. జగన్ను దగ్గరగా చూడాలని, ఆయనతో...
బిహార్ రాజధాని పట్నా నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానానికి విమానాశ్రయం దగ్గరే అప్రమత్తతతో పెద్ద ప్రమాదం తప్పింది. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాలకే విమానాన్ని పక్షి ఢీకొనడంతో సాంకేతిక లోపం ఏర్పడింది. ఈ ఘటనను...