ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే ఆగస్టులో చైనా పర్యటనకు సిద్ధమవుతున్నారని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు చైనాలో జరగనుండగా, ఇందులో ప్రధాని పాల్గొనే అవకాశముందని తెలుస్తోంది. 2020లో గల్వాన్...
ఆంధ్రప్రదేశ్లో పోలీసులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. “మాట వినని అధికారులను అరెస్ట్ చేస్తూ, పోలీసులపై కక్షసాధింపులకు పాల్పడుతోంది కూటమి ప్రభుత్వం,”...