కర్నూలు జిల్లా చిన్న టేకూరు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది. కావేరీ ట్రావెల్స్కు చెందిన బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారు. విచారణలో షాకింగ్ వివరాలు బయటకు...
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బోగస్ ఓట్ల అంశం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ నేతలు ఒకే చిరునామా వద్ద 43 ఓట్లు నమోదు అయ్యాయని ఆరోపిస్తూ, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టు విచారించిన తరువాత, ఈ...