ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపుతున్న లిక్కర్ స్కాంలో దాదాపు రూ.3,500 కోట్ల వరకు ముడుపులు చేతులు మారినట్లు SIT (Special Investigation Team) చార్జ్షీట్లో వెల్లడైంది. ప్రతి నెలా రూ.50-60 కోట్ల మేర కమీషన్లు వసూలు చేసి,...
లార్డ్స్ మైదానంలో భారత్ మహిళల జట్టు మరియు ఇంగ్లండ్ మహిళల జట్టు మధ్య జరుగనున్న రెండో వన్డే మ్యాచ్ వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైంది. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ 3.30 గంటలకు మొదలవ్వాల్సి ఉండగా, వర్షం...