తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగా బోనాల పండుగ అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలు పెద్దఎత్తున అమ్మవార్ల ఆలయాలను సందర్శిస్తున్నారు. భక్తులు సంప్రదాయబద్ధంగా బోనాలు ఎత్తుకొని అమ్మవారికి మొక్కులు చెల్లిస్తున్నారు. సాంప్రదాయ డప్పులు, కోలాటాలతో...
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమవుతూనే తీవ్ర ఉద్రిక్తతలకు వేదికయ్యాయి. లోక్సభ సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే విపక్షాలు ఆందోళనకు దిగడంతో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రధానంగా పహల్గాం ఉగ్రదాడి అంశాన్ని సభలో...