శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వరస్వామి దేవాలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన రాష్ట్రాన్ని కలచివేసింది. ఈ ఘటనలో భక్తులు ప్రాణాలు కోల్పోవడంతో ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై మొంథా తుపాను భారీ ప్రభావం చూపింది. ఈ తుపాను కారణంగా రాష్ట్రానికి మొత్తం రూ.5,265 కోట్ల మేర నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనా అధికారులు వెల్లడించారు. అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు...