నెల రోజులుగా ఉత్సాహంగా సాగిన ఆషాఢ బోనాల జాతర ఇవాళ ముగియనుంది. పాతబస్తీలో లాల్దర్వాజ అమ్మవారికి మారుబోనాల అర్పణతో ఈ వేడుకలు పరిపూర్ణం కానున్నాయి. ఈ సందర్భంగా పురవీధుల్లో అమ్మవారి అంబారీ ఊరేగింపు ఘనంగా జరగనుంది....
ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్టుకు వారెంట్ సిద్ధంగా ఉందని శాప్ ఛైర్మన్ రవినాయుడు పేర్కొన్నారు. ఆగస్టు 10లోగా ఆమె జైలుకెళ్లక తప్పదన్నారు. స్పోర్ట్స్ మంత్రిగా ఉన్న సమయంలో రోజా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు....