ఆంధ్రప్రదేశ్ను గ్రీన్ హైడ్రోజన్ పరిశ్రమలో దేశానికి మార్గదర్శకంగా మార్చే దిశగా సీఎం చంద్రబాబు పెద్ద ప్రయోజనాలు ప్రకటించారు. 2030 నాటికి రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందడుగు వేశారు. ఈ రంగంలో...
ఆంధ్రప్రదేశ్ను ఎలక్ట్రానిక్స్ రంగంలో అగ్రగామిగా మార్చే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో రూ.8 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రూపొందించిన ఎలక్ట్రానిక్స్ పాలసీ 4.0పై...