ప్రశ్నోత్తరాల సమయం:పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే తొలి గంటను ప్రశ్నోత్తరాల సమయంగా కేటాయిస్తారు. ఈ సమయంలో ఎంపీలు మంత్రులను వివిధ ప్రజాసంబంధిత అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. నక్షత్రం గుర్తు ఉన్న ప్రశ్నలకు...
భారత్-చైనా సరిహద్దుల్లో ఉన్న అతి ఎత్తైన ప్రాంతాల్లో భారత్ కీలకమైన రహదారి నిర్మాణాన్ని ప్రారంభించింది. సముద్ర మట్టానికి సుమారు 17,000 అడుగుల ఎత్తులో ఈ రహదారి నిర్మాణం జరుగుతోంది. చైనా నిఘా వ్యవస్థకు చిక్కకుండా, అంతర్ముఖంగా...