తిరుపతిలో మరోసారి చిరుత సంచారం భయాందోళనలు రేపుతోంది. శనివారం రాత్రి జూ పార్క్ రోడ్డులో బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తిపై చిరుత అకస్మాత్తుగా దాడికి యత్నించింది. అయితే బైక్ వేగంగా ఉండడంతో ఆ వ్యక్తి ప్రమాదం...
మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన టీచర్ చంద్రకాంత్ జెత్వానీ (వయసు 52) ఓ భావోద్వేగాత్మక నిర్ణయం తీసుకున్నారు. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి లేఖ రాశారు. తన మరణం తర్వాత అవయవాలను దానం...