వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వాతావరణంలో తేమ స్థాయులు పెరుగుతున్నాయి. దీనివల్ల హానికరమైన బ్యాక్టీరియా, వైరస్లు వేగంగా వ్యాపించే అవకాశముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ సీజన్లో శరీరాన్ని రోగనిరోధకంగా ఉంచుకోవడం అవసరమని సూచిస్తున్నారు. తాగునీరు...
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తన ప్రజాదరణను చాటారు. గ్లోబల్ లీడర్స్పై మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన తాజా సర్వేలో ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నేతగా మోదీ నిలిచారు. జూలై 4 నుండి 10 వరకు నిర్వహించిన...