ఇంగ్లండ్తో జరిగిన నాల్గో టెస్టులో టీమ్ ఇండియా అద్భుతమైన పునరాగమనం చేసి మ్యాచ్ను డ్రాగా ముగించింది. మొదటి ఇన్నింగ్సులో భారీ వెనుకబాటులో పడిపోయిన భారత్, రెండో ఇన్నింగ్సులో 2 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ...
హైదరాబాద్ నగరంలో నకిలీ యాపిల్ ఉత్పత్తుల మాఫియా గుట్టు రట్టు అయింది. టాస్క్ ఫోర్స్ పోలీసుల స్మార్ట్ ఆపరేషన్లో మిర్చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిపిన దాడుల్లో సుమారు రూ.3 కోట్ల విలువైన నకిలీ యాపిల్...