ప్రపంచంలో అత్యధికంగా యువ జనాభా కలిగిన దేశం భారత్. దేశవ్యాప్తంగా 35 ఏళ్లలోపు ఉన్న వారి శాతం 65%గా ఉంది. అయితే, ప్రజాస్వామ్యంలో అంతగా ప్రాధాన్యం కలిగిన ప్రజాప్రతినిధుల స్థాయిలో మాత్రం యువతి, యువకుల సంఖ్య...
విశాఖపట్నంలో డేటాబేస్ సెంటర్ ఏర్పాటుకు అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈ విషయాన్ని గూగుల్ క్లౌడ్ డైరెక్టర్ డ్రూ బ్రెన్స్కు సూచించినట్టు వెల్లడించారు. ప్రస్తుతం తన సింగపూర్ పర్యటనలో...