భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతల సమయంలో తానే యుద్ధం ఆపేందుకు కారణమన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ‘ఆపరేషన్ సిందూర్’ ముగించమని ఏ దేశాధినేత కూడా తనను కోరలేదని లోక్సభలో...
పాకిస్థాన్ అంశంపై కాంగ్రెస్ తీసుకుంటున్న వైఖరిని ప్రధాని మోదీ తీవ్రంగా విమర్శించారు. “సర్జికల్ స్ట్రైక్స్ సమయంలో కూడా కాంగ్రెస్ నేతలు సందేహాలు వ్యక్తం చేశారు. పైలట్ అభినందన్ పాకిస్థాన్ చేతుల్లో ఉన్నప్పుడు, ‘అతన్ని ఎలా తీసుకురావచ్చో...