కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరుకు చెందిన ప్రఖ్యాత నర్తకి రెమోనా ఎవెట్ పెరీరా ఒక అద్భుతమైన రికార్డు సృష్టించారు. ఆమె ఏకంగా 170 గంటల పాటు నిరాటంకంగా భరతనాట్య ప్రదర్శన చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. జూలై 21వ...
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘ఆపరేషన్ సిందూర్’ ఘటన సందర్భంగా మోదీ ప్రభుత్వం కేవలం 30 నిమిషాల్లోనే పాకిస్థాన్కు లొంగిపోయిందని ఆరోపించారు. దేశ భద్రతకు...