వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ టోర్నీలో జరిగే భారత vs పాకిస్తాన్ సెమీఫైనల్ మ్యాచ్కుEaseMyTrip సంస్థ అనుబంధాన్ని విరమించుకుంది. ఈ సంస్థ ఈ టోర్నమెంట్కి టాప్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్నప్పటికీ, పాకిస్తాన్ జట్టు పాల్గొనబోయే మ్యాచ్కు స్పాన్సర్గా...
అమరావతి నగర అభివృద్ధి, అందచందాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాసేపట్లో సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమీక్ష సమావేశంలో నగర బ్యూటిఫికేషన్ ప్రాజెక్టుల పురోగతి, నిర్మాణాల వేగం, పర్యావరణ అనుకూలత తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది....