స్క్రబ్ టైఫస్ కేసులతో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో వేగంగా పెరుగుతున్నాయి. విజయనగరం జిల్లాలో ఒక మహిళ మరణించడంతో ఈ వ్యాధిపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో, రాష్ట్రంలో వ్యాధి స్థితిగతులను సీఎం...
అమెరికాలో ఎనిమిదేళ్ల క్రితం జరిగిన ఏపీ మహిళ శశికళ నర్రా, ఆమె కుమారుడు అనీష్ సాయి హత్య కేసు ఇప్పుడు భారీ మలుపు తిరిగింది. ఆ సమయంలో అనుమానితుడిగా ఆమె భర్త హనుమంతరావును పోలీసులు అరెస్ట్...