ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అమలులో ఉన్న బార్ పాలసీ ఈనెల 31తో ముగియనుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలసీ తయారీకి రంగం సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రివర్గ ఉపసంఘం మంత్రి కొల్లు రవీంద్ర...
ఇటీవల అంతరిక్ష ప్రయాణం చేసిన శుభాంశు శుక్లా భూమిపై సాధారణ జీవితం గడపడం ఎంత కష్టమో వివరించారు. భారత్ తరఫున అంతరిక్ష కేంద్రానికి వెళ్లి విజయవంతంగా ప్రయాణం ముగించుకున్న ఆయన, ఇప్పుడు భూమిపై సాధారణ జీవన...